Posts

తెలుసుకుందాం ...చండాలులు ఎవరు? ఎలా ఏర్పడ్డారు?

                                           తెలుసుకుందాం ...చండాలులు ఎవరు ? ఎలా ఏర్పడ్డారు ? మనుస్మృతి పదవ అధ్యాయం 12 వ శ్లోకం చూద్దాం. " శూద్రాదాయోగవ:క్షత్తా చండాలశ్చధమోనృణామ్. వైశ్యరాజన్యవిప్రాసు జాయంతే వర్ణసంకరా:" శూద్రుని ద్వారా వైశ్య స్త్రీకి జన్మించిన సంతానం ఆయోగవమని , శూద్ర్రుని ద్వారా క్షత్రియ స్త్రీకి జన్మించిన సంతానం క్షత్తాయని , శూద్రుని ద్వారా బ్రాహ్మణ స్త్రీకి జన్మించిన సంతానం చండాలురని చెప్పబడుదురు. వీరందరూ శూద్ర సంతానమైనందున వర్ణ సంకరమయ్యారు.వీరిని నీచులుగా చూశారు. దౌర్భాగ్యమేమంటే వీరికి ఆస్తిపాస్తులు లేకుండా చేసిి నీచమైన కార్యములు అప్పజెప్పి అసహ్యంగా చూడడం వల్లనే నేటికి చండాలుల బిడ్డలు బిడ్డల జీవితం దుర్భరంగా , దయనీయంగా , వెలివేయబడి కనబడుతున్నది. మనుధర్మ శాస్త్రాన్ని దాటి చూస్తే , రంగనాయకమ్మ వారి ప్రకారం ..మొదట ప్రతిభ ఆధారంగా పనులుండేవి.ధర్మ విచక్షణ , రాజ్యపాలన , వ్యాపారం , శ్రామిక జీవనానికి ప్రతిభే ప్రాతిపదిక.సప్త ఋషుల పర్యవేక్షణలో ఎంపికలుండేవి. వివాహము వారి వారి ఇష్టాఇష్టాలను బట్టి ఉండేవి.ఒకే తండ్రి బిడ్డలు వివిధ రకాలైన పనులు చేసేవారు.వ

हम और हमारा समाज

हम और हमारा समाज जिस तरह का राजा होता है उसी तरह का राज्य होता है। यह प्रचलित कहावत हम सब जानते हैं। यह ठीक साबित होता है कि यदि राजा व नायक टेढे-मेडे रास्ते पर चलता है तो उसके पीछे चलनेवाले भी ऐसा ही चलते हैं। आज हमारे समाज में नायक असत्य वाचन करते,कहते एक करते और एक ,धोखेबाजी का जीवन व्यतीत करने लगता है ।उसके अनुयायी या उसके आदेश पालन करनेवाले नौकर व अधिकारी भी वैसे ही होते हैं। जनता भी एक दूसरे के साथ ऐसा ही व्यवहार करते हैं। नायकों की स्वार्थ भावना का मूल बीज मनुधर्म शास् त्र में दृष्टिगोचर होता है।इसलिए संविधान के कर्णधार बाबा साहब डॉ.अंबेडकर ने मनुस्मृति को जला दिया था। अनादि काल से हमारे मानसिक पटल पर बैठा हुआ मनुवादी मानसिकता से बच जाने से ही लोक कल्याण होगा। अन्यथा समाज चिंतन की लहरें मानवता को तोडते रहते हैं। मनुधर्म शास्त्र में समानता तथा मानवता के घात के कई श्लोक मिलते हैं।सवर्णों को अमृत शूद्रों को विष पिलानेवाली है। यह शास्त्र शासकों के जीवन को विलासी तथा स्वार्थी एवं अकर्मण्य बना दिया है। शूद्रों व साधारण जनता के जीवन दु:खमय एवं दुर्भर बनाया है। अधर्म
మన ముఖ్య మంత్రి చంద్రబాబు గారు ఒక దళితుని ఇంట్లో భోంచేసి తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు. రాజకీయములే అని తోసి వేయకండి. అందరూ ఇప్పుడు చదువుకుంటున్నారు. వాస్తవాలు తె లుసుకుంటున్నారు.కులము ,మతము ఎలా పుట్టాయో శోధిస్తున్నారు.నిజానిజాల్ని తేటతెల్లం చేస్తున్నారు.నేనూ శోధిస్తున్నాను నిజాల్ని. సాధారణమైన మనమేమి చేయగలమో...కదా.! ఆలోచిద్దాం.మంచేదో మన మనసునడుగుదాం. రాజకీయాలు,జీవన పోరాటాల్లో, సంపాదనా మార్గంలో మనమేమి కోల్పోయామో మన హృదయాలకి తెలుసు. కుల మత విభేదాల్లేని సమాజం మనకు కావాలి. వేల సంవత్సరాలుగా కుల ,మత,ఆచారాల వల్ల అణగారిపోయిన జీవితాలకి ఇకనైనా విముక్తి కలగాలి. అందరం కలిసి జీవిద్దాం.మమతానురాగాలతో మన పల్లెను ఆనందమయం చేసుకుందాం. పండగలు, శుభకార్యాలు ప్రేమాభిమానాలతో జరిగేవి కావాలి.డబ్బుతో ముడిపడి మన ఆనందాన్ని ఆహార్యం చేసేవి కాకూడదు. నీతికి,నిజాయితీకి నిలబడదాం. లక్షలు,కోట్లు కాదు.ప్రశాంత జీవనం గొప్పదని గ్రహిద్దాం. మోసాలు,జూఠాతనం వల్ల ఎప్పుడూ గొప్ప జీవితం రాదు. సమాజంలో దాని విలువ ఎప్పుడూ నీచమే. మనలో అనాదిగా బావిలో కప్పలా మూఢ భావాలతో నిండి మనో వికాసము లేక అఙానంగానే మట్టిని చేరిపోతున్నాం.

నేనెవ్వరికి అర్థం కాలేదు..

నేనెవ్వరికి అర్థం కాలేదు.. నేనెవ్వరికి అర్థం కాలేదు. నా మాటలు... నా రాతలు... నేటి కాలానికి సరిపోలేదు. వెనక్కి తిరిగి చూసే రోజు నేను అందరికీ కనబడతానులే..! మనిషిని మనిషే హేళన చేస్తూ నీచంగా చూస్తుంటే... నాలోని ఆవేదన ఉప్పొంగింది. ఆకలి చేతబట్టుకుని .. ఎంగిలి విస్తర్లలో పసి బాల్యం మెతుకులు వెతుక్కుంటుంటే నాగుండె కన్నీరయింది. మానవత కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతుంటే.. నా ప్రాణం ఊగిసలాడింది. జీవిత సత్యమేంటాయని తనువు మరచి తల్లడిల్లాను. నా వేదనా.. నారోదనకి.. నాలుగు గోడలే ప్రతిరోధించాయి. జీవితానికి గిరులు గీసుకుని నేను కూర్చోలేను. గుడ్డిగా తారాడే లోకం వెంట పరిగెత్తలేను. కాలంతో కరిగిపోలేను సమరానికి కాలు దవ్వలేను గౌతముని బాటలో అంబేద్కరుని ఆశయ సాధనలో సత్యంతోనే నిలబడిపోతాను.

मूवमेंट कहानी

डॉ.जयप्रकाश कर्दम की मूवमेंट कहानी दलित नायकों एवं अपने परिवार को नयी चेतना देनेवाली है। इसमें बाबा साहब अंबेडकर तथा माता रमाबाई के त्याग का गुणगान अवश्य दलितों में चेतावनी लायेगी।अपने समाज के हित में जुड जाने का कर्तव्य बोध होगा। कहानी में नायक अपनी पत्नी सुनीता से कहता है -"यदि बाबा साहब अंबेडकर अपने जीवन का समाज केलिए त्याग नहीँ किया होता और माता रमाबाई ने उनको पूरा सहयोग नहीं किया होता तो हमारा समाज आज भी उसी स्थिति में होता जिस स्थिति में सौ साल पहले था।" सभी में समाज के प्रति उत्तरदायित्व की भावना नहीं होती है। जो पढे-लिखे हैं,समाजिक चिंतन में हैं ,समाज को दिशा दिखाने केलिए ललायित हैं वे ही लोग अवश्य कदम उठानी है।अगर ऐसा न हो तो समाज के पतन का कारण वही हो सकता है। साथ ही अपने परिवार को संभालना उसका धर्म है। परिवार के लोग भी उस तरह के नायकों की गतिविधियों को समझना तथा सहयोग देना पडता है। लोकासमस्ता सुगिनोभवंतु।
రిజర్వేషస్లపై దేశవ్యాప్తంగా ఉద్యమాలు,చర్చలు వాదోపవాదాలు. రిజర్వేషన్లు అంటే ఏమిటి? రిజర్వేషన్లు ఎవరికుండాలి? సామ్యవాద దేశంగా భారత దేశం తయారవ్వాలంటే ఆర్థిక, సామాజిక,రాజకీయ రంగాలలో అందరికీ సమాన స్థాయి రావాలంటే అనాది కాలంగా సామాజిక,ఆర్థకంగా వెనుకబడిన షెడ్యూల్డు కులాలు,షెడ్యూల్డు తెగలు, వెనుకబడినకులాలు,వికలాంగులు,మహిళలు దుర్భర జీవితాన్ని గడుపుతున్నందునే ప్రాధాన్యతనిస్తూ విద్య,వైద్య వివిధ రంగాలలో ప్రత్యేక కేటాయింపే రిజర్వేషన్. కాగా కులం మన సమాజ జీవనంలో కీలకపాత్ర పోషిస్తున్నది. "ఆకలి బాధకన్నా కులావమాన బాధ ఎంతో భయానకమైంది."అన్న దళిత కవి డా.జయప్రకాష్ కర్దం గారి మాటలు నిత్య సత్యమైనవి. ఎంత చదివినా, ఉద్యోగాలు చేస్తున్నా కులం వల్ల వారికి సమానత రాలేదన్నది అక్షర సత్యం.రిజర్వేషన్ పరంగా తమకు అందిన వాటిని అందుకోలేని దౌర్భాగ్యంలో దళిత కులాలున్నాయి. రాజకీయంగా పేరు వారిదైనా పెత్తనం మాత్రం అగ్ర కులాల చేతిలోనే ఉన్నాయి. నేలపైనే కూర్చోని అమాయకంగా,దీనంగా చూసే వారిని మనం చూస్తూనే ఉన్నాం. పల్లెల్లో కులం కారణంగా దీనమైన జీవితాలే దళితులవి.వారి పనులు నీచమైన పనులుగా ఏనాడో ముద్రపడిపోయింది.
कुछ लोग डॉ.जयप्रकाश कर्दम को स्त्री विरोधी कहानीकार के रूप में आरोप लगाते हैं। मैं यह सही नहीं मानता क्यों कि उनकी कहानियाँ यथार्थ के धरातल पर हैं।वे दलित जीवन के सशक्त हस्ताक्षर हैं। सांग ऐसी कहानी है कि पूरे दलितों को चेतना लानेवाली है।ग्रामीण परिवेश में कहानी चलती है।इसमें चंपा दलित महिला है । दलित जीवन को केंद्र बनाकर लिखी गई है,लेकिन चंपा ही केंद्रबिंदु है।परिवार को चलाने में अपना योगदान देनेवाली है। दलित स्त्रियों में स्वाभिमान जगाने में,शोषण के खिलाफ लडने में प्रेरणादायक है।आजके अत्याचार का शिकार होनेवाली औरतों को स्वाभिमान की रक्षा करने का धैर्य बटोरनेवाली है।स्त्री अबला नहीं सबला भी है।उसमें सहनशीलता जितनी होती है उतनी प्रतीकार की आग सुलगती रहती है।आवश्यकता पडने पर वह अपने को साबित करती है। कहानी का अंत अपने पर होनेवाली अमानवीय व्यवहार के प्रतिरोध से समाप्त होती है। महिलाओं ,लडकियों में मनोबल बढाती है यह कहानी।